బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
ఐసీయూ బెడ్స్కు సరిపడా వైద్యులను నియమించాలి
06 Apr 2020 2:31 PM
కరోనా నియంత్రణ సమీక్షలో సీఎం వైయస్ జగన్ ఆదేశం
తాడేపల్లి: క్వారంటైన్లు, ఐసోలేషన్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఉండాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సరిపడా టెస్ట్ కిట్స్ తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. ఐసీయూ బెడ్స్కు సరిపడా వైద్యులను నియమించాలన్నారు. 1902కు వచ్చే కాల్స్ పరిష్కారంపై అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అదే విధంగా కరోనా విపత్తు వల్ల చీనీ, బత్తాయి, అరటి, టమాటా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తుందన్నారు.