కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
‘స్పందన’పై సీఎం వైయస్ జగన్ సమీక్ష
18 Nov 2020 2:07 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ‘స్పందన’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడుతున్నారు. పథకాలు, పనుల తీరుపై కలెక్టర్లు నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలు, జగనన్న తోడు పథకంపై సమీక్షిస్తున్నారు. స్కూళ్లు, అంగన్వాడీలలో నాడు–నేడు పనుల పురోగతిపై చర్చిస్తున్నారు. అదే విధంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణంపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.