మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
ఆర్టీసీ ఖర్చు తగ్గించే దిశగా ప్రభుత్వ అడుగులు
29 Aug 2019 4:29 PM
ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుపై సీఎం సమీక్ష
తాడేపల్లి: ఇంధన పొదుపుతో ఆర్టీసీ ఖర్చు తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటుపై సీఎం వైయస్ జగన్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి దశగా విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతి, కాకినాడ నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.