చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
దిశ ప్రాజెక్టుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
02 Jul 2021 11:57 AM
తాడేపల్లి: రాష్ట్రంలోని మహిళలు, యువతుల భద్రత కోసం ఏర్పాటు చేసిన దిశ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దిశ యాప్పై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు, యాప్ డౌన్లోడ్స్ ప్రక్రియ తదితర అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు.