కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న స‌మావేశానికి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, హెల్త్ స్పెష‌ల్ సీఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, టాస్కుఫోర్స్ చైర్మ‌న్ కృష్ణ‌బాబు హాజ‌ర‌య్యారు. రాష్ట్రంలో కోవిడ్ నివార‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌లు, క‌రోనా టెస్టులు, వైద్య ‌స‌దుపాయాలు వంటి అంశాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించనున్నారు. 

Back to Top