కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కోవిడ్ నియంత్రణ చర్యలపై సీఎం సమీక్ష ప్రారంభం
05 Jul 2021 12:31 PM
తాడేపల్లి: కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ఫోర్స్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ ఆంక్షలపై, జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేట్ తగ్గుదల, వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటి తదితర అంశాలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చర్చిస్తున్నారు.