కోవిడ్‌ నియంత్రణ చర్యలపై సీఎం సమీక్ష ప్రారంభం

తాడేపల్లి: కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ ఆంక్షలపై, జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేట్‌ తగ్గుదల, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వంటి తదితర అంశాలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top