రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సిమెంటు కంపెనీల ప్రతినిధులతో సీఎం వైయస్ జగన్ సమీక్ష
16 Mar 2020 1:17 PM
తాడేపల్లి: సిమెంట్ కంపెనీల యజమానులు, ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ విజ్ఞప్తి మేరకు దిగి వచ్చిన సిమెంట్ కంపెనీలు. పోలవరం, పేదల ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో బస్తా మీద రూ. 145 తగ్గించిన సిమెంట్ కంపెనీలు. గడిచిన ఐదేళ్ళలో బస్తా రూ. 380 ఉంటే ఇప్పుడు రూ. 235 కు ఇచ్చేందుకు సిమెంట్ కంపెనీలు అంగీకరించినట్లు సమాచారం.