పశుసంవర్థక, మత్స్యశాఖలపై సీఎం సమీక్ష

తాడేపల్లి: పశుసంవర్థ్ధక, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Back to Top