మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలి
10 Mar 2020 3:16 PM
కార్మిక శాఖపై సమీక్షలో సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కార్మిక సంక్షేమం, వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి టీచింగ్ ఆస్పత్రి తీసుకొస్తున్నామని చెప్పారు. టీచింగ్ ఆస్పత్రుల సంఖ్య 11 నుంచి 27కు పెంచుతున్నామని వివరించారు. కార్మిక శాఖలో పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బీమా రూపంలో ఎల్ఐసీ బకాయి పడ్డ చెల్లింపుల కోసం ప్రధాని మోదీకి లేఖ రాస్తామని అధికారులకు వివరించారు.