వైద్య ఆరోగ్య శాఖలో ‘నాడు–నేడు’పై సీఎం సమీక్ష

తాడేపల్లి: వైద్య ఆరోగ్యశాఖలో ‘నాడు–నేడు’ కింద చేపడుతున్న పనులపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆస్ప‌త్రుల్లో నాడు-నేడు ప‌నుల‌పై అధికారుల‌తో చ‌ర్చించారు. 

Back to Top