సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
పులుల సంరక్షణ బ్రోచర్ ఆవిష్కరణ
29 Jul 2020 12:14 PM
తాడేపల్లి: ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ రూపొందించిన పులుల సంరక్షణ బ్రోచర్ను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పోస్టర్ను ఆవిష్కరించి, పులుల సంరక్షణపై తీసుకుంటున్న చర్యలను అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ అందరూ బాధ్యతగా తీసుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సీఎం వైయస్ జగన్ పిలుపునిచ్చారు.
ఎస్ఎల్బీసీ సమావేశం ప్రారంభం
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ఎస్ఎల్బీసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.