కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
విశాఖ చేరుకున్న సీఎం వైయస్ జగన్
07 May 2020 1:48 PM
విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో సీఎం వైయస్ జగన్కు మంత్రులు, ఎమ్మెల్యే, వైయస్ఆర్ సీపీ నాయకులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి కాన్వాయ్లో బయల్దేరిన సీఎం వైయస్ జగన్ మరికాసేపట్లో కేజీహెచ్కు చేరుకోనున్నారు. కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం వైయస్ జగన్ పరామర్శిస్తారు. అనంతరం ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజీ ఘటనపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.