బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
ఉదయగిరికి బయలుదేరిన సీఎం వైయస్ జగన్
23 Feb 2022 10:22 AM
తాడేపల్లి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు, వైవీ సుబ్బారెడ్డి చేరుకున్నారు. గన్నవరం నుండి కడప ఎయిర్ పోర్ట్కు బయలుదేరుతారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మెరిట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అంతిమ సంస్కారంలో సీఎం వైయస్ జగన్ దంపతులు పాల్గొంటారు.