అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
08 May 2020 1:08 PM
‘వైయస్ఆర్ మత్స్యకార భరోసా’ ప్రవేశపెట్టడంపై సంతోషం
ఆర్థిక సాయంతో ఆత్మస్థయిర్యం నింపారన్న మత్స్యకారులు
నెల్లూరు: వైయస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా తమకు ఆర్థిక సాయం అందించారని, తమ కుటుంబాల్లో ఆత్మ స్థయిర్యం నింపారంటూ సీఎం వైయస్ జగన్ పై నెల్లూరు జిల్లా మత్స్యకార కుటుంబాలు ప్రశంసలు కురిపించాయి. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట సముద్రతీరంలో సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సముద్రతీరం వద్దే మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారని, అందుకు వారికి రుణపడి ఉంటామని అన్నారు.