మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
స్కూల్ యూనిఫామ్స్ సరఫరాలో టీడీపీ అవినీతి
30 Aug 2019 11:09 AM
విచారణకు ఆదేశించిన సీఎం వైయస్ జగన్
అమరావతి: విద్యార్థులకు పంపిణీ చేసే స్కూల్ యూనిఫామ్స్లో కూడా గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఆప్కో పేరుతో యూనిఫామ్స్ సరఫరాలో తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి బాగోతాన్ని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్కూల్ యూనిఫామ్స్ అవకతవకలపై సీఎం వైయస్ జగన్ చర్యలు చేపట్టారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. గత ఐదేళ్లలో యూనిఫామ్స్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరిచేసరికే యూనిఫామ్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.