సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే
పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం
04 Jul 2020 1:43 PM
పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ నివాళి
తాడేపల్ఇ: మన జాతీయ పతాక రూపశిల్పి..పోరాట యోధుడు పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణమని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.ఇవాళ పింగళివెంకయ్య వర్ధంతి సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఆయనకు నివాళులర్పించారు. దేశానికి వెంకయ్య చేసిన సేవలను సీఎం గుర్తు చేశారు.ప్రతి భారతీయుడు గర్వపడేలా జాతీయ పతకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణమంటూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.