కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
రిటైర్డ్ మేజర్ వేణుగోపాల్ మృతిపై సీఎం దిగ్భ్రాంతి
28 Apr 2021 4:13 PM
తాడేపల్లి: రిటైర్డ్ మేజర్ జనరల్ సి. వేణుగోపాల్ మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇండియా– పాకిస్థాన్ యుద్ధంలో ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కుటుంబానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.