రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
స్విస్ పార్లమెంట్ ప్రతినిధితో సీఎం వైయస్ జగన్ సమావేశం
23 May 2022 6:14 PM
అమరావతి: స్విస్ పార్లమెంటు ప్రతినిధి బృందంతో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం వైయస్ జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్ బృందంతో సీఎం సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు.