అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష
10 Feb 2021 6:23 PM
నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా
సచివాలయం: ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆరా తీశారు. ఈ సమావేశంలో అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.