ఉభయ గోదావరి జిల్లాల్లో వాటర్‌ గ్రిడ్‌పై సీఎం సమీక్ష

తాడేపల్లి: ఉభయ గోదావరి జిల్లాల్లో వాటర్‌ గ్రిడ్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వాటర్‌ గ్రిడ్‌పై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Back to Top