రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
వివిధ దేశాల ప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
09 Aug 2019 5:49 PM
విజయవాడ: వివిధ దేశాల అంబాసిడర్లు, హై కమిషనర్లు, కాన్సులేట్ జనరల్స్తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. సౌత్ కొరియా, సింగపూర్, అస్ట్రియా, టర్క్ మెనిస్థాన్, మయన్మార్, కిర్గిస్థాన్ అంబాసిడర్లతో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. బోట్స్వాన, శ్రీలంక హైకమిషనర్లతో ఏపీ సీఎం సమావేశమయ్యారు. డెన్మార్క్, ఇండోనేషియా, అస్ట్రేలియా కాన్సులేట్ జనరల్స్, యూకే డిప్యూటీ హై కమిషనర్తో సీఎం జగన్ భేటీ అయ్యారు.