రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం వైయస్ జగన్ లేఖ
11 Jun 2020 1:19 PM
తాడేపల్లి: లాక్డౌన్ విధింపు కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి రప్పించేందుకు మరిన్ని విమాన సర్వీసులు నడపాలని కేంద్ర విదేశాంగ శాఖను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం వైయస్ జగన్ గురువారం లేఖ రాశారు. గల్ఫ్, సింగపూర్ దేశాల్లో ఎక్కువ మంది తెలుగువారు చిక్కుకుపోయారని, వారందరినీ స్వదేశానికి తీసుకువచ్చేందుకు చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు.