కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
‘మహిళా మార్చ్’ బ్రోచర్ ఆవిష్కరించిన సీఎం
30 Nov 2020 2:50 PM
అసెంబ్లీ: మహిళా కమిషన్ రూపొందించిన వందల రోజుల మహిళా మార్చ్ బ్రోచర్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, వాటిపై అవగాహనతో పాటు దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్, ఇతర చట్టాలు, హెల్ఫ్ లైన్ నంబర్లపై మార్చి 8 వరకు వంద రోజుల పాటు కార్యాచరణను ఏపీ మహిళా కమిషన్ రూపొందించింది. వంద రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్థినులకు రక్షణ టీంలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కె రోజా, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్ సుయజ్ పాల్గొన్నారు.