కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
27 Sep 2022 7:45 PM
తిరుమల: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బస్సులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బస్సులను అలిపిరి వద్ద సీఎం వైయస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో భక్తులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మరి కాసేపట్లో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.