చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కొత్త జిల్లాలను వర్చువల్గా ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
04 Apr 2022 9:52 AM
ఆంధ్రప్రదేశ్లో 42 ఏళ్ల తర్వాత.. కొత్త జిల్లాల ఏర్పాటు
ఉద్యోగులకు, ప్రజలకు సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. 13 జిల్లాలు కాస్త 26గా మార్పు చేస్తూ సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు. ఇకపై ఏపీ రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఉంటాయని సీఎం వైయస్ జగన్ చెప్పారు. ఈ రోజు నుంచే కొత్త కార్యాలయాల ద్వారా సేవలందిస్తారని, అందరు ఉద్యోగులందరూ కొత్త కార్యాలయాల నుంచే కార్యకలాపాలు ప్రారంభిస్తారని, జిల్లాల ప్రజలకు, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.