కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
పంటు, ట్రాక్టర్పై వరద బాధితుల వద్దకు..
26 Jul 2022 11:53 AM
భారీ వర్షంలోనూ గోదావరి వరద బాధితులను పరామర్శిస్తున్న సీఎం వైయస్ జగన్
కోనసీమ: వరద బాధితులను పరామర్శించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చేరుకున్న సీఎం వైయస్ జగన్.. పంటుపై గోదావరి నది నుంచి లంక గ్రామాలకు చేరుకున్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. వరద బాధితులను పరామర్శించేందుకు ట్రాక్టర్పై బయల్డేరిన సీఎం.. వరద కలిగించిన నష్టాన్ని పరిశీలిస్తూ ముందుకుసాగారు. అనంతరం లంక గ్రామాలకు చేరుకొని బాధితులను పరామర్శించారు. వారి కష్టాలను, వరద మిగిల్చిన నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సహాయక కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని బాధితులకు సీఎం వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.