మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సీఎం వైయస్ జగన్ దిగ్ర్భాంతి
07 May 2020 10:05 AM
కాసేపట్లో విశాఖకు ముఖ్యమంత్రి
తాడేపల్లి: విశాఖపట్నం జిల్లా పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జి పాలిమర్స్లో రసాయన వాయువు లీకేజీ అయిన విషయం తెలిసిన వెంటనే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా, 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం వైయస్ జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం వైయస్ జగన్ విశాఖకు బయలుదేరుతున్నారు. గ్యాస్ లీకేజీ జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లనున్నారు. పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు.