చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం వైయస్ జగన్ గ్రీన్సిగ్నల్
03 Jun 2020 3:02 PM
తాడేపల్లి: ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. బదిలీల ప్రక్రియ ఆన్లైన్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రిని, ఉన్నతాధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు పూర్తయిన తరువాత ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని సూచించారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని, గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.