కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
శోభానాయుడు మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం
14 Oct 2020 1:04 PM
తాడేపల్లి: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కూచిపూడి నృత్యానికి శోభానాయుడు చేసిన సేవ ఎనలేనిది అని కొనియాడారు. శోభానాయుడు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.