ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
రేపు ఢిల్లీకి సీఎం వైయస్ జగన్.. ఎల్లుండి ప్రధానితో భేటీ
26 Dec 2022 11:37 AM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రెండురోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెల 27వ తేదీ (మంగళవారం) సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. 28వ తేదీన (బుధవారం) ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లి చర్చించనున్నారు.