రేపు ఢిల్లీకి సీఎం వైయస్‌ జగన్‌.. ఎల్లుండి ప్రధానితో భేటీ

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెల 27వ తేదీ (మంగ‌ళ‌వారం) సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. 28వ తేదీన (బుధవారం) ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లి చర్చించనున్నారు. 
 

Back to Top