వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జనార్ధనరెడ్డిని పరామర్శించిన సీఎం వైయస్ జగన్
24 Dec 2020 10:34 PM
పులివెందుల: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నల్లచెరువుపల్లె గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, వైయస్ఆర్ సీపీ నాయకులు రామగిరి జనార్ధనరెడ్డిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. జనార్ధనరెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనంలో పులివెందులలోని హెలిప్యాడ్ వద్దకు తీసుకువచ్చారు. వాహనంలో కూర్చున్న జనార్ధన్రెడ్డి దగ్గరకు వచ్చిన సీఎం.. అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.