మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
శాసనమండలి చరిత్రలోనే మొట్ట మొదటిసారి..
27 Nov 2021 12:55 PM
సోదరి జకియా ఖానంకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఓ మైనారిటీ మహిళను డిప్యూటీ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మండలి డిప్యూటీ చైర్ పర్సన్గా ఎన్నికైన సోదరి జకియా ఖానంకు సీఎం అభినందనలు తెలిపారు. అక్క, చెల్లెమ్మలకు అండగా నిలిచి, మహిళా సాధికారత దిశగా ఈ ప్రభుత్వం వేసిన మరో ముందడుగు ఇది అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.