మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టోక్యో ఒలింపిక్స్లో భారత్ శుభారంభం ఆనందంగా ఉంది
24 Jul 2021 2:24 PM
మీరాబాయి చానుకు సీఎం వైయస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: టోక్యో ఒలింపిక్స్లో భారత్ శుభారంభం పలకడం ఆనందంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చానుకు సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ లో పతకాల ఖాతా తెరిచిన మీరాబాయి చానుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని వైయస్ జగన్ అభినందించారు.