మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
జస్టిస్ జయచంద్రారెడ్డి మృతిపై సీఎం దిగ్భ్రాంతి
10 Feb 2020 3:47 PM
తాడేపల్లి: సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కామిరెడ్డి జయచంద్రారెడ్డి మృతిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లా కమిషన్ చైర్మన్గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా భారత న్యాయవ్యవస్థకు జయచంద్రారెడ్డి చేసిన కృషి మరువలేనిదని సీఎం గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.