నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం 

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ సభ్యులు నందిగం సురేష్‌ మేనల్లుడు జగదీష్‌ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉద్దండరాయునిపాలెంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులు జగదీష్, జాక్లిన్‌ రోజ్‌ దంపతులను సీఎం వైయస్‌ జగన్‌ ఆశీర్వదించారు. 
 

Back to Top