మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న సీఎం వైయస్ జగన్
07 Feb 2021 11:16 AM
చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోన్రెడ్డి రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు స్వాగతం పలికేందుకు ఈ మేరకు తాడేపల్లి నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు సీఎం చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో సీఎం వైయస్ జగన్కు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.