మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
ముచ్చింతల్ చేరుకున్న సీఎం వైయస్ జగన్
07 Feb 2022 5:47 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ముచ్చింతల్ చేరుకున్న సీఎం వైయస్ జగన్కు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జూపల్లి రామేశ్వరరావు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తిని దర్శించుకొని, శ్రీ రామానుజుల సహస్రాబ్ధి వేడుకల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.