మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పోలవరం పనుల పరిశీలించిన సీఎం, కేంద్రమంత్రి
04 Mar 2022 1:52 PM
పశ్చిమగోదావరి: పోలవరంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటన కొనసాగుతోంది. ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం, కేంద్రమంత్రి పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.