పోలవరం పనుల పరిశీలించిన సీఎం, కేంద్ర‌మంత్రి

పశ్చిమగోదావరి: పోలవరంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పర్యటన కొనసాగుతోంది. ఏరియల్‌ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం, కేంద్రమంత్రి పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.  

Back to Top