మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే
18 Aug 2020 6:10 PM
వరద ముంపు ప్రాంతాల పరిశీలన
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరిన సీఎం.. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సీఎం వైయస్ జగన్ వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, సమాచార శాఖ మంత్రి పేర్నినాని ఉన్నారు. అంతకుముందు వరద పరిస్థితులపై గోదావరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.2 వేల ఆర్థిక సాయం అందించాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.