వ్యవసాయశాఖపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష ప్రారంభం

అమరావతి: వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష ప్రారంభమైంది.సీఎం ముఖ్య సలహాదారు అజేయ్‌ కల్లం,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌, వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్‌కుమార్,ముఖ్య కార్యదర్శి రాజశేఖర్,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్,వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి  హాజరయ్యారు.మధ్యాహ్నం జల వనరుల శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షించనున్నారు.
 

Back to Top