కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
వ్యవసాయశాఖపై సీఎం జగన్మోహన్రెడ్డి సమీక్ష ప్రారంభం
06 Jun 2019 10:45 AM
అమరావతి: వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష ప్రారంభమైంది.సీఎం ముఖ్య సలహాదారు అజేయ్ కల్లం,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్, వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్కుమార్,ముఖ్య కార్యదర్శి రాజశేఖర్,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్,వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్రెడ్డి హాజరయ్యారు.మధ్యాహ్నం జల వనరుల శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్షించనున్నారు.