చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ద్రోణంరాజు శ్రీనివాస్ మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం
04 Oct 2020 6:53 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ శాసన సభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ద్రోణంరాజు మరణం విశాఖ ప్రజలకు తీరనిలోటు అని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని సీఎం వైయస్ జగన్ తెలిపారు.