రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ముగిసిన బీఏసీ సమావేశం
10 Jul 2019 11:15 AM
ఈ నెల 30 వరుకు బడ్జెట్ సమావేశాలు
అమరావతి: ఏపీ శాసనసభ కార్యకలాపాల సలహామండలి (బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బీఏసీ సమావేశంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 30 వరుకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.అసెంబ్లీలో కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశానికి సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి,శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మంత్రులు కన్నబాబు,అనిల్కుమార్ యాదవ్,చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి హాజరయ్యారు.