రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
గుజరాత్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్ జగన్
01 May 2020 3:12 PM
తాడేపల్లి: లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను ఏపీకి తరలించడంలో సహకరించినందుకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి, అక్కడి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.