బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
చల్లా భగీరథరెడ్డి అకాల మరణం పట్ల సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి
02 Nov 2022 5:38 PM
భగీరథరెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతూ.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. భగీరథరెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అవుకు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భగీరథ చురుకైన నాయకుడని, ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ తన సానుభూతిని తెలియజేశారు.