కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
సీఎం వైయస్ జగన్ను కలిసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ ఆర్.ఎం. బాషా
16 Nov 2022 6:46 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నూతనంగా నియమితులైన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ ఆర్. మహబూబ్ బాషా, ఇన్ఫర్మేషన్ కమీషనర్ శామ్యూల్ జొనాథన్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వారు సీఎం వైయస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్, రాష్ట్ర సమాచార కమీషనర్గా ప్రమాణం చేసిన అనంతరం ఆర్.ఎం. బాషా, శామ్యూల్, ఇరువురి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.