చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
ఈసీని కలిసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
01 Mar 2019 5:55 PM
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎన్నికల కమిషన్ను కలిశారు. అక్రమంగా ఓట్లు తొలగింపుపై ఈసీకి చెవిరెడ్డి ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో ఓట్లను తొలగించేందుకు అనుసరిస్తున్న టీడీపీ కుట్రలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపు ఆదేశాల టెలీకాన్ఫరెన్స్ ఆడియో ఆధారాలను చెవిరెడ్డి ఈసీకి అందజేశారు.