రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఓటరు జాబితాలపై దృష్టి సారించండి...ధర్మాన
27 Jan 2019 3:01 PM
గొల్లపూడిలో వైయస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభం
విజయవాడ:ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి తరపున ఉంటే వారే శక్తివంతమైనవారని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. విజయవాడ రూరల్ గొల్లపూడిలో ఆయన వైయస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూత్ కమిటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.గల్లంతయిన ఓట్ల జాబితా లిస్ట్ తయారు చేయాలన్నారు.వైయస్ఆర్సీపీ గెలుపునకు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వసంత కృష్ణ ప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.