మంత్రి అమ‌ర్‌నాథ్‌కు బుల్లెట్ ఫ్రూఫ్ వెహికిల్ 

తాడేప‌ల్లి: రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ప్ర‌భుత్వం బుల్లెట్ ఫ్రూఫ్ వెహికిల్‌ కేటాయించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ ఎక్కువగా పర్యటించాల్సి ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది

Back to Top