కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైవీ సుబ్బారెడ్డి చొరవతో పాడి అభివృద్ధికి బ్రెజిల్ సాంకేతికత..
14 Jan 2019 3:47 PM
మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన బ్రెజిల్ బృందం..
ప్రకాశం:ఒంగోలు వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చొరవతో ఒంగోలు ఆవులు,గెదేలు అభివృద్ధికి ఉపయోగపడే బ్రెజిల్ టెక్నాలజీ రాష్ట్రానికి రానుంది.రెండేళ్ల క్రితం బ్రెజిల్లో పర్యటించిన ఆయన ఒంగోలు బ్రీడ్ ఆవులు,గేదెలు అభివృద్ధికి బ్రెజిల్ సాంకేతికతను అందించాల్సిందిగా బ్రెజిల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.దీనికి స్పందించిన బ్రెజిల్ ప్రభుత్వం మొదటిగా గేదెలు అభివృద్ధికి తమ సాంకేతికతను అందించేందుకు అంగీకారం తెలిపింది.
దీనికి సంబంధించిన బ్రెజిల్ బృందం రాష్ట్రానికి వచ్చింది.వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ బ్రెజిల్ సాంకేతిక మన పశు సంపదను సంరక్షించుకోవడంతో బాటు పాల ఉత్పత్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.