రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
ప్రారంభమైన బీఏసీ సమావేశం
10 Jul 2019 10:58 AM
అమరావతిః ఏపీ శాసనసభ కార్యకలాపాల సలహామండలి (బీఏసీ) సమావేశం ప్రారంభమయ్యింది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చ సాగుతోంది.ఈ సమావేశానికి సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు.